end
=
Sunday, July 7, 2024
రాజకీయంసొంత గూటికి చలమలశెట్టి సునీల్‌
- Advertisment -

సొంత గూటికి చలమలశెట్టి సునీల్‌

- Advertisment -
- Advertisment -
  • టీడీపీ నుండి వైసీపీ గూటికి
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్‌

తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చలమలశెట్టి సునీల్‌ సోమవారం సొంతగూటికి అంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి సునీల్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో చలమలశెట్టి సునీల్‌ వైసీపీ నుండి కాకినాడ లోక్‌సభ అభ్యర్తిగా పోటీ చేసి ఓటమిచెందాడు.

బావిలో పడి బాలికలు మృత్యువాత

2019 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేసినా మళ్లీ ఓడిపోయారు. ప్రస్తుతం రాష్ర్ట, దేశ రాజకీయాల దృష్ట్యా సునీల్‌ మళ్లీ వైసీపీలో చేరారు.

ప్రణబ్‌ ముఖర్జీ ఇకలేరు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -