end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయందీపావళి ధమాకా ఆఫర్..
- Advertisment -

దీపావళి ధమాకా ఆఫర్..

- Advertisment -
- Advertisment -
  • మహేష్ ఫైర్ వర్క్స్

శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న మహేష్ ఫైర్ వర్క్స్ యజమాని దీపావళికి ధమాకా ఆఫర్‌ ప్రకటించాడు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిలో బాణసంచా కేవలం 499 రూపాయలు మాత్రమే అని ఆఫర్ ప్రకటించారు. బాణసంచా విక్రయించేందుకు లైసెన్స్ కలిగి ఉన్న వారికే ఈ ఆఫర్‌ వర్తింస్తుందని ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విక్రయించాలని తెలిపారు. ప్రజలందరూ కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలన్నారు. చిన్న పిల్లలను బాణసంచాకు దూరంగా ఉండేలా చూసుకోవాలని, పటాసులు కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ప్రజల సంక్షేమార్థం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -