end
=
Sunday, July 7, 2024
వార్తలురాష్ట్రీయంమత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
- Advertisment -

మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisment -
- Advertisment -
  • యువతను టార్గెట్‌ చేసి సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్‌ ముఠా

రోజు రోజుకు డ్రగ్స్‌కు అలవాటుపడుతున్న యువతను ఆధారంగా చేసుకొని కొందరు ముఠాగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. యువతను టార్గెట్‌ చేస్తూ మత్తుమందు విక్రయిస్తున్న ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు అప్పలరాజు, శ్రీనివాసరావు, రవికుమార్‌లు ముఠాగా ఏర్పడి యవతకు మత్తుమందు ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ పోలీసులు పక్కా ప్లాన్‌ ప్రకారం నిఘా వేసి పట్టుకున్నారు.

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

వీరి వద్ద నుండి 68 మత్తు మందు ఇంజక్షన్లు, ఒక కారు, 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్‌ చేశారు. అయితే ఇప్పటికే దేశమంతటా ఈ డ్రగ్స్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. పెద్ద పెద్ద బడా బాబుల నుండి సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్స్‌, సినీ పెద్దల వరకు ఈ సెగ తగులుతోంది.

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -