end

సంగారెడ్డిలో ఎండు గంజాయి ప‌ట్టివేత‌

  • రూ.2 కోట్ల విలువ అంచ‌నా

ఎండు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ అంత‌రాష్ట్ర ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట‌లో రూ.2 కోట్ల విలువైన వెయి్య కిలోల ఎండు గ‌జాయిని త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు స‌దాశివ‌పేట మండ‌లం నందికంది వ‌ద్ద పోలీసులు త‌న‌ఖీలు నిర్వ‌హించ‌గా రాజ‌మండ్రి నుండి మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్‌కు ఎండు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ షేక్ స‌లీం, అజీజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీని స్వాధీనం చేసుకున్న‌ట్లు ఏస్పీ ర‌మ‌ణ‌కుమార్ తెలిపారు. లారీలో సుమారు 500 గంజాయి పా్య‌కెటు్ల‌, ఒక్కొక్క‌టి 2 కిలోల చొప్పున ఉన్న‌ట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. ఇదిలావుంటే కోహిర్ మండ‌లం పీచేరా్య‌గ‌డిలో కూడా భారీగా ఎండు గంజాయిని పోలీసులు ప‌టు్ట‌కునా్న‌రు. విశాఖ‌ప‌ట్నం మ‌న్యం ప్రాంతం నుండి ముంబ‌యికి త‌ర‌లిస్తున్న‌ట్లు నిందితులు ఒప్పున్నారు. పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Exit mobile version