end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయంగోదావరిలో దూకిన తండ్రీ, పిల్లలు
- Advertisment -

గోదావరిలో దూకిన తండ్రీ, పిల్లలు

- Advertisment -
- Advertisment -
  • పశ్చిమగోదావరి జిల్లాలో దీన ఘటన

ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్న దీనమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో జరిగింది. పోలీసుల కథన ప్రకారం వివవరాలు ఇలావున్నాయి. ఆదివారం నాడు ఒక వ్యక్తి తన కుమార్తె (9), కుమారుడు(7) తోకలిసి ద్విచక్రవాహనం మీద గోదావరి ఒడ్డుకు వచ్చారు. అనంతరం వారివెంబట తీసుకొచ్చిన ఆహారాన్ని తిని కాసేపు గోదావరి ఒడ్డు వద్ద గడిపారు. ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్రమైన ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకేశాడు. ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. తాళ్లపైడి ఎస్‌ఐ సతీష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ముగ్గురు కనిపించకుండాపోయారు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆ వ్యక్తి నడిపిన వాహన నెంబరు ఆధారంగా వివరాలు సేకరించగా ఆ వాహనం అడ్రసు భీమవరంకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -