end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయందోమడుగు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
- Advertisment -

దోమడుగు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisment -
- Advertisment -

ఓ రసాయన కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం జరిగిందా? అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -