end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంకూప్పకూలిన భవనం - శిథిలాల కింద 70 మంది
- Advertisment -

కూప్పకూలిన భవనం – శిథిలాల కింద 70 మంది

- Advertisment -
- Advertisment -

ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడగా 70 మంది వరకు కూలిన శిథిలాల కిందనే ఉండిపోయారు.

ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండిః

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -