end
=
Wednesday, July 3, 2024
వార్తలురాష్ట్రీయంBike Accident :లారీ, బైక్ ఢీ కొట్టగా వ్యక్తి మృతి.
- Advertisment -

Bike Accident :లారీ, బైక్ ఢీ కొట్టగా వ్యక్తి మృతి.

- Advertisment -
- Advertisment -

Bike Accident : ఇటీవల కాలంలో మితిమీరినా వేగం(Over Speed) తో, సెల్ ఫోన్(Cellphone Driving) యూజ్ చేస్తూ, హెల్మెట్(Helmet) లేకుండా నిర్లక్ష్యంతో రొడ్డుమీదకొస్తున్న యువత (Youth) అంతే వేగంగా ప్రాణాలు(Losses Life) కొల్పోతున్నారు.ఒక పక్కన ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) ఎన్ని నియమ నిబందనలు పెట్టిన పట్టించుకోవడం లేదు ఈ కాలం యువత. అలా పట్టించుకోకుండా ఉండి వారి కుటుంబలని నిర్లక్ష్యం చేస్తూ శోకం(Mourning) మిగిలిస్తున్నారు. అలాంటి సంఘటన ఇక్కడ గజ్వేల్ (Gajwel Road Accident) చోటుచేసుకుంది. లారీ, బైక్ ఢీ(Lorry Hits Bike) కొట్టగా వ్యక్తి అక్కడికక్కడే మృతి. రోడ్డు ప్రమాదంలో(Road Accident) మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం వీర నగర్(Veernagar) గ్రామంలో చోటు చేసుకుంది.

(Abhijith : 22 ఏళ్లకే గుండెపోటు..)

స్థానికుల వివరణ ప్రకారం మృతుడు గుర్రాల రాకేష్(Gurrala Rakesh) (23) విజేత డిగ్రీ కళాశాల (Vijetha Degree College) గజ్వేల్(Gajwel) లో ఫైనల్ ఇయర్ చేస్తూ అరవింద్ మెడికల్(Arvind Medical Hall) హాల్లో పని నేర్చుకుంటున్నారు. మెడికల్ హాల్ నుండి వర్షంలో బయలుదేరిన రాకేష్ ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి మధ్యలో లారీ పంపిషర్ అయిందని ఆపి ఉన్న లారీని వర్షంలో కనిపించక పోవడంతో లారీని డి కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న లారీకి ఇండికేటర్స్(Indicators) వెయ్యకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అదేవిధంగా తోటి ప్రయాణికులు హెల్మెట్ (Wearig Helmet) ధరించి ప్రయాణం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

(Nalgonda:ప్రాణాలు అంటే లెక్కలేని నర్సులు!!!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -