end
=
Sunday, September 15, 2024
వార్తలుజాతీయంవిజయవాడలో గోల్డ్‌స్కామ్‌..
- Advertisment -

విజయవాడలో గోల్డ్‌స్కామ్‌..

- Advertisment -
- Advertisment -

విజయవాడ: నగరంలోని పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ జరిగింది. కోటిన్నర విలువైన బంగారాన్ని కంపెనీ మేనేజర్ వీరబాబు మాయం చేశాడు. కంపెనీతో సంబంధం లేకుండా మేనేజర్ వీరబాబు వేరుగా గోల్డ్ స్కీమ్ పెట్టారు. స్కీమ్ ద్వారా గోల్డ్ డిపాజిట్ చేస్తే గ్రాము బంగారం ఉచితంగా ఇస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. కంపెనీలో కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం బాధితులకు అనుమానం కలిగించింది. తాము మోసపోయామని గ్రయించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఆదుకోవాలని పోలీసులకు విన్నవించారు. వారి ఫిర్యాదుతో వీరబాబుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయింది. నిందితుడు వీరబాబు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -