end

త్వరపడండి.. మరికొన్ని గంటలే గడువు

జేఈఈ మెయిన్-2021 పరీక్ష దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువుంది. వాస్తవానికి చివరితేది జనవరి 16 కాగా, జనవరి 23కు పెంచుతూ నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) మరో అవకాశమిచ్చింది. ఆలస్య రుసుముతో 24వ తేదీ(రేపు) రాత్రి 11.50 గంటల వరకు అప్లికేషన్‌ స్వీకరించనుంది. నాలుగు సెషన్స్‌లో మొదటిదైన ఫిబ్రవరి సెషన్‌కు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండని ఎన్టీఏ తెలిపింది.

Exit mobile version