end
=
Wednesday, September 18, 2024
వార్తలుఅంతర్జాతీయంఅమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దుర్మరణం
- Advertisment -

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దుర్మరణం

- Advertisment -
- Advertisment -

షికాగో: పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నగర యువకుడు.. పార్ట్ టైం జాబ్‌(క్యాబ్‌ డ్రైవింగ్‌) చేస్తూ ప్రమాదావశాత్తు మరణించాడు. వివరాలు చూస్తే.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌ టప్పాచబూత్రాకు చెందిన మహమ్మద్‌ మొయిజుద్దీన్‌ (35) షికాగోలో శనివారం తెల్లవారుజామున 3.30కి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొయిజుద్దీన్‌ 2015లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఒకవైపు విద్య అభ్యసిస్తూనే రాత్రిపూట పార్ట్‌టైంగా ఉబెర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఎనిమిది నెలల బాబు ఉన్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -