end
=
Thursday, September 19, 2024
సినీమాపుకార్లను పట్టించుకోను: రకుల్‌
- Advertisment -

పుకార్లను పట్టించుకోను: రకుల్‌

- Advertisment -
- Advertisment -

పుకార్ల(రూమర్స్)ను తాను అస్సలు పట్టించుకోనని టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌, ఫిట్‌నెస్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అంటున్నారు. తనకు ఓ వ్యక్తి ఇళ్లు గిఫ్ట్‌గా ఇచ్చాడని గతంలో రూమర్‌ వచ్చిందని.. ఎవరో గిఫ్ట్స్‌ ఇస్తే తీసుకునేదాన్నే అయితే నేను పని చేయను కదా..? అంటూ బదులిచ్చింది రకుల్‌. ఇటీవల టాలీవుడ్‌ హీరోయిన్‌, అక్కినేని చైతన్య సతీమణి నిర్వహిస్తున్న ‘సామ్‌జామ్‌’ షోలో రకుల్‌ పాల్గొన్నది. ఈ సందర్భంగా సమంత అడిగిన ప్రశ్నకు రకుల్‌.. ఇలా సూటిగా సమాధానమిచ్చింది. ఇదే సందర్భంలో పుకార్లు పుట్టించేవారు మన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరని తెలిపింది. తమేంతగా నొచ్చుకుంటామో కూడా పట్టించుకోరని తెలిపారు. కాగా, తనకు ఫిజికల్‌ యాక్టివిటీ అంటే చాలా ఇష్టమని రకుల్‌.. సామ్‌కు తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -