end
=
Friday, July 5, 2024
వార్తలురాష్ట్రీయంఅల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు
- Advertisment -

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

- Advertisment -
- Advertisment -
  • రూ.9 లక్షల నగదు స్వాధీనం
  • 9 మంది ముఠా సభ్యులు అరెస్టు
  • అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహణ

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై భారీ మొత్తంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇది ఐపీఎల్‌ సీజన్‌ కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌కు సమీపంలోని అల్వాల్‌ భూదేవినగర్‌లో ఒక ఇంట్లో లక్షల్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న హైదరాబాద్‌ ఎస్‌ఓటి బాలానగర్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.

కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి

9 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల నగదు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని ఎస్‌ఓటీ పోలీసులు అల్వాల్‌ పోలీసులకు అప్పగించారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -