end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంమే 15వ‌ర‌కు లాక్‌డౌన్ !
- Advertisment -

మే 15వ‌ర‌కు లాక్‌డౌన్ !

- Advertisment -
- Advertisment -

– మ‌హారాష్ర్ట‌లో త‌గ్గ‌ని క‌రోనా కేసులు

మ‌హారాష్ర్ట‌లో క‌రోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 21 నుండి మే 1 వ‌ర‌కు బ్రేక్ ది చెయిన్ నినాదంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. అయితే రేప‌టితో ఈ గ‌డువు ముగుసు్తండ‌డంతో మ‌రో రెండు వారాల పాటు అంటే మే 15 వ‌ర‌కు లౌక్‌డౌన్ పొడిగిసు్త‌న్న‌టు్ల మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం తెలిపింది.  రోజు రోజుకు క‌రోనా పాజ‌టివ్ కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌కు గురి చేసో్తంది. ఏమాత్రం కూడా కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో లాక్‌డౌన్ పొడిగించ‌డం త‌ప్ప‌డంలేదు. 

కీరదోస ఆరోగ్య ప్రయోజనాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -