end
=
Tuesday, September 17, 2024
వార్తలుజాతీయం‘మన్ కీ బాత్’లో మోది ప్రసంగం
- Advertisment -

‘మన్ కీ బాత్’లో మోది ప్రసంగం

- Advertisment -
- Advertisment -

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోది ప్రసంగిచారు. మోది ప్రసంగిస్తూ ప్రతి పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలన్నారు. కరోనాతో పాటు రైతుల అంశాలపై ప్రస్తావించారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని ప్రసంగించారు. మన వేదాల్లోని రైతులను ప్రసంసించే శ్లోకలు వున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా కాలంలోనూ రైతుల కష్టపడి పంటను సాగు చేస్తున్నారన్నారు. ఈ ఖరీఫ్‌లో గతేడాది కంటే ఎక్కువ సాగు చేస్తున్నారని మోది ప్రసంగించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -