end
=
Friday, July 5, 2024
వార్తలురాష్ట్రీయంమైనర్‌ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం
- Advertisment -

మైనర్‌ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం

- Advertisment -
- Advertisment -
  • సికిందరాబాద్‌లో దారుణం
  • నిందితులు అంబర్‌పేట వాసులు

ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతన్నారు. ఈ దారుణమైన సంఘటన సికిందరాబాద్‌లో చోటు చేసుకొంది. అంబర్‌పేటకు చెందిన ఇద్దరు యువకులు నవాజ్‌(21), ఇంతియాజ్‌(21) ఫేస్‌బుక్‌లో సికిందాబాద్‌కు చెందిన మైనర్‌ అక్కాచెల్లెళ్లతో పరిచయం పెంచుకున్నారు. ఇదేగాకుండా తమను ప్రేమిస్తున్నామంటూ ట్రాప్‌ చేసి గత రెండేళ్లుగా వారిద్దరిపై అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -