end
=
Friday, September 20, 2024
సినీమామొక్కు చెల్లించుకున్న యువహీరో
- Advertisment -

మొక్కు చెల్లించుకున్న యువహీరో

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ యువ హీరో నిఖిల్‌ తన మొక్కు చెల్లించుకున్నాడు. సికింద్రాబాద్‌లో కార్తికేయ స్వామి కొలువైన స్కంద‌గిరి ఆల‌యంలో నిత్య దీపారాధ‌న జ‌రుగుతుంటుంది. నిఖిల్ త‌న మొక్కను తీర్చుకోవ‌డానికి స్కంద‌గిరి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. 365 దీపాల‌ను వెలిగించి కార్తికేయ స్వామికి త‌న మొక్కను చెల్లించుకున్నాడు నిఖిల్‌. హిందువుల‌కు కార్తీక మాసం చాలా ప‌విత్రమైనదన్న విషయం తెలిసిందే. అంద‌రూ శివ‌భ‌క్తిలో మునిగిపోతారు. శివుని ఆల‌యాలు ర‌ద్దీగా ఉంటాయి. ముఖ్యంగా కార్తీక సోమ‌వారం రోజున ఈ ర‌ద్దీ మ‌రింత పెరుగుతుంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. నిఖిల్ హీరోగా ‘18 పేజీస్‌’ చిత్రంతో పాటు ‘కార్తికేయ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -