end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీనింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ49
- Advertisment -

నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ49

- Advertisment -
- Advertisment -

పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ ప్రయోగం విజయవంతమైంది. వర్షం కారణంగా 10 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ.. ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా 1 స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఈఓఎస్‌-01 ద్వారా వాతావరణ విపత్తులు, భూమి, అడవులను పరిశీలన చేయనున్నారు. రాకెట్‌ 290 టన్నుల బరువును మోసుకెళ్లిందని షార్‌ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలో అమెరికాలోని నాసా తర్వాత అత్యధిక ఉపగ్రహాలను రోదసీలోకి పంపిన ఘనత మన ఇస్రోకే దక్కుతుందనడంలో సందేహం లేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -