end

నవంబర్‌ 2 నుండి పాఠశాలలు ప్రారంభం

  • ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్‌ వెల్లడి

నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్‌

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 5న స్కూల్స్‌ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కరోనా పరిస్థితుల దృష్ట్యా స్కూల్స్‌ తెరవడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మంత్రి సురేష్‌ మంగళవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితుల గురించి మాట్లాడారు.

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

అయితే విద్యార్థులకు అందజేయాల్సిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను యదావిధిగా అక్టోబర్‌ 5న పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా పాఠశాలలను నవంబర్‌ 2న తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

ఏపీలో ప్రత్యేక రైల్వే సర్వీసులు

Exit mobile version