end

సంక్షిప్త వార్తలు

  • ఉక్రేయిన్‌పై రష్యా రాకెట్‌ దాడుల్లో నటి అక్సానా షివియెట్స్‌ మరణించినట్లు తెలుస్తోంది.
  • అమెరికా అధ్యక్షులు జోబైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఫోన్‌లో మాట్లాడనున్నారు. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి చర్చించనున్నారు.
  • చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్లడానికి నాసా కొత్త తరం రాకెట్‌ను పరీక్షలు జరుపుతోంది.
  • అస్సాంలోని కామ్రుప్‌ జిల్లాలో సుమారు100 రాబందులు చనిపోయాయి. విషపూరితమైన ఆహారం తినడం వల్లనే ఆవి చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి తర్వలో తెలంగాణ రాష్ర్టంలో పర్యటించనున్నారు.

  • ఉక్రెయిన్‌కు భారత్‌ సహాయం కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితిలో వెల్లడి
  • భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
  • సిరిసిల్లలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మాహత్యాయత్నం
  • పాలకుర్తి బసంత్‌నగర్‌ బస్టాప్‌ వద్ద గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
  • దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు
  • చైనాలో రెండింతలైన కరోనా కేసులు
  • మార్చిలోనే తట్టుకోలేని ఎండ వేడిమి

Exit mobile version