end
=
Sunday, March 30, 2025
వార్తలురాష్ట్రీయంస్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..
- Advertisment -

స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

- Advertisment -
- Advertisment -

ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి అనుకూలంగా స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు తెలుసుకుందాం.

Train No.07120: హైదరాబాద్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 16 తేదీన ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ సా:06.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07121: తిరుపతి-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 17న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ సా:05.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07120/07121: ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు

.

Train No.07089: హైదరాబాద్-నాగర్సోల్(Nagarsol) ట్రైన్ ను ఈ నెల 14న ప్రకటించారు. ఈ ట్రైన్ సా:07.00 గంటలకు బయలుదేరి మరుసటి ఉ 09.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07090: నాగర్సోల్-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 15న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ రా:10.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మ:01.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07089/07090: ఈ రైళ్లు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కీ, ఉద్గిర్, లాటూర్ రోడ్, పార్లీ, పర్భాణీ, సేలు, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

Train No.07153: నర్సాపూర్-యశ్వంతపూర్ ట్రైన్ ను ఈ నెల 14న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ మ:03.10 గంటలకు బయలుదేరి మరుసటి ఉ.10.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -