end

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది మృతి చెందినట్లు తెలిసింది. దీంతో మృత్యువాత పడ్డవారు 711కు చేరింది. మంగళవారం నాడు 2070 మంది కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయినట్లు తెలిసింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 72,202గా ఉంది. తెలంగాణ రాష్ర్టంలో యాక్టివ్‌ కేసులు 21,024గా ఉన్నాయి.

(వాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు)

Exit mobile version