end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంకరోనా వైరస్‌తో మంత్రి మృతి
- Advertisment -

కరోనా వైరస్‌తో మంత్రి మృతి

- Advertisment -
- Advertisment -
  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను మృతి

కరోనా వైరస్‌ వల్ల మరో మంత్రి మృతి చెందాడు. తమిళనాడులోని వ్యవసాయశాఖ మంత్రి దురైకున్న(72)కు ఇటీవల కరోనా వైరస్‌ సోకింది. వెంటనే ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. అయితే ఆయన వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల్లోకి విస్తరించి పూర్తిగా దెబ్బతీశాయి. దీంతో ఆయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయింది. ఊపిరితీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు.

రెండు బైకులు ఢీ; ముగ్గురు మృతి

అయితే మంత్రి దురైకన్ను 2006 , 2011, 2016లలో తిరునల్వేలీ జిల్లాలోని పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన మరణంతో తమిళనాట అధికార పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దురైకన్ను మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ దిశగా యూరప్‌ దేశాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -