end
=
Monday, September 9, 2024
క్రీడలుమూడో టెస్టుకు జట్టు ప్రకటన
- Advertisment -

మూడో టెస్టుకు జట్టు ప్రకటన

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనునన్న మూడో టెస్టుకు తుది జట్టును ప్రకటించింది జట్టు యాజమాన్యం. ఈ మ్యాచ్‌తో యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ ఆరంగేట్రం చేయనున్నాడు. అలాగే రోహిత్‌ శర్మకు కూడా తుది జట్టులో చోటు దక్కింది. రోహిత్‌ ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ గానూ వ్యవహరించనున్నాడు. కాగా, భారత్‌ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండు టెస్టుల్లో రెండు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమ ఉజ్జీగా ఉన్నాయి.
భారత జట్టు:
అంజిక్యా రహానే(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌, నవదీప్‌ సైనీ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -