end

పిడుగుపడి రైతు మృతి

అకాల వర్షం, ఆపై పిడుగులు, ఉరుములు. సూర్యాపేట జిల్లాలో రైతుపై పిడుగుపడి మృతి చెందాడు. ఈ ఘటన చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో జరిగింది. రైతు దరావత్‌ హరిశ్చంద్రుడు మృతి చెందాడు. వర్షభీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు ధ్వంసమైయ్యాయి. కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. ఇదేగాకుండా పిడుగుపాటుకు నడిగూడెం మండలం రత్నవరంలో 18 గొర్రెలు, మేకలు మృతి చెందాయి.

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

Exit mobile version