హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు నిలిచింది. ఆ పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 105 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించిన టీఆర్ఎస్ మిగితా పార్టీలకు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితా రూపొందించారని సమాచారం. 2015లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 150 స్థానాలకుగానూ 99 సీట్లను గెలుచుకుంది. ఈ సారి 100కు పైగా స్థానాలను గెలవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రతి డివిజన్లో ఇంచార్జీలను నియమించి, పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
- Advertisment -
తొలి జాబితా రిలీజ్ చేసిన టీఆర్ఎస్
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -