end

పండుగను సంతోషంగా జరుపుకోండి: రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లోని భారతీయులందరికీ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన విషెస్ చెప్పారు. పండుగను పర్యావరణ రహితంగా జరుపుకోవాలని ప్రెసిడెంట్ ప్రజలకు, చిన్నారులకు సూచించారు. ఈ పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులను నింపాలని, ప్రతిఒక్కరి జీవితాలు ప్రకాశవంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు సుసంపన్నంగా ఉండాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version