end

రేపే చివరిరోజు..

పటాన్‌చెరులో దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు రేపటితో ముగియనుంది. దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా మూడో ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని విద్యార్థులు, వెబ్‌ ఆప్షన్లు ఇవ్వని వారు.. ప్రత్యేక ఫేజ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే విద్యార్థులు.. రేపటిలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దోస్త్ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. కాగా, ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్‌ 5 లోగా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆయన వెల్లడించారు. మరింత సమాచారం కోసం
https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

కరోనాతో నాయిని అహల్య మృతి

Exit mobile version