end

పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సింది!

  • గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

పది నిమిషాల్లోఇంటికి చేరిపోతారు. కానీ ఈలోపే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురిని మింగేసింది. ఈ ఘటన అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులో ఆధ్యాత్మిక గురువు మురళీస్వామి చనిపోయారని, ఆయన మృతదేహాన్ని చూడడానికి తాడిపత్రికి చెందిన పది మంది ఓ ప్రైవేటు వాహనంలో వెళ్లారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

అయితే ఇంటికి తిరుగుప్రయాణంలో తాడిపత్రికి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడే స్పాట్‌లో చనిపోయారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన చూసిన స్థానికులు క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలిచారు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుతారనుకునేలోపు ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు అందరినీ కలిచివేస్తున్నాయి.

అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్‌

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

Exit mobile version