end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయం8వ తేదీ వరకు రైతుబంధు
- Advertisment -

8వ తేదీ వరకు రైతుబంధు

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన రైతులందరికీ ఎకారాకు రెండు విడుతలుగా 10వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది కూడా యాసంగి పంట పెట్టుబడికి గాను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమచేసింది. ఇప్పటివరకు 48.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,079 కోట్లు జమ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ వరకల్లా మిగితా 60.88 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయం అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -