end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంపవర్‌, వాటర్‌ బిల్లులకు మనం అతీతం
- Advertisment -

పవర్‌, వాటర్‌ బిల్లులకు మనం అతీతం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం తీరు రోజురోజుకు దిగజారిపోతోంది. బహదూర్‌పూర ఎమ్మెల్మే మౌజమ్ ఖాన్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పాతబస్తీకి వచ్చి కరెంట్, వాటర్ బిల్లులు కట్టాలని అడిగే ధైర్యం ఏ అధికారికి లేదని, అది ఎంఐఎం గొప్పతనమని అన్నారు. బిల్లులు కట్టే అవసరం లేకుండా ఉండాలంటే ఎంఐఎంకు ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. నిన్నమొన్నటి వరకు బీజేపీని టార్గెట్‌గా చేసి విమర్శలు చేసిన ఎంఐఎం నేతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -