end

వనస్థలిపురంలో మహిళపై ఇన్-స్పెక్టర్ అత్యాచారం!!!

వనస్థలిపురంలో ఒక మహిళను మారేడ్ పల్లి ఇన్-స్పెక్టర్ నాగేశ్వరరావు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. తన భర్తపై కూడా దాడి చేసి కిడ్నాప్ చేశాడని, తర్వాత తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ఇన్-స్పెక్టర్ అక్రమసంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు.

Exit mobile version