end

ఎస్పీ బాలు కోసం ఎమ్మెల్యే పూజలు

కరోనా వల్ల గానగంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆయన తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు ఎన్నో రకాలుగా మాధ్యమాల ద్వారా భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

అయితే తాజాగా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఏకంగా ఎస్పీ బాలు కటౌట్‌ ఏర్పాటు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం కుదుడ పడాలని వెంకటేశ్వర స్వామి ఫోటోకు పూజలు చేశారు.

Exit mobile version