end

అమ్మవారి చెంతకు గంగాఒడి

రెండు వారలుగా ఎడతేరని లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు ఉపొంగ్గుతున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలోని మంజీరా డ్యామ్ పొంగిపొర్లుతుంది.

పొంగుతున్న మంజీరా డ్యాం

దేవాలయం పరిసరాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇలాగే ఇంకా వర్షలు పడినట్లైతే అమ్మవారి పాదల చేంతకు కూడా నీరు చేరే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఘనాపూర్‌ ఆయకట్టు ప్రాంతం పొంగిపోర్లుతుంది.

పొంగిపోర్లుతున్న ఘనాపూర్‌వాగు

Exit mobile version